రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం తాయిలాలు..
- June 01, 2018తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేయనున్నారు. 50 వేల కొలువులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలు 18,428 ఉండగా, వివిధ శాఖల్లోని మరో 32 వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. అవి..
* విద్యుత్ శాఖలో 13 వేల పోస్టులు
* సింగరేణిలో 7 వేల పోస్టులు
* గ్రూప్ -1 కింద 34 డిప్యూటీ కలెక్టర్లు
* జిల్లా రిజిస్ట్రార్లు, వాణిజ్య పన్నుల అధికారులు, ఎంపీడీవోలు కలిపి 200 నుంచి 300 పోస్టులు
* రెవెన్యూ శాఖలో 1237 పోస్టులు. వీటిలో 217 జూనియర్ అసిస్టెంట్, 292 టైపిస్ట్, 13 సీనియర్ స్టెనో, 700 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు.
* సివిల్ ఎస్సైలు 710, సివిల్ కానిస్టేబుళ్లు 5,909
* ఏఆర్ కానిస్టేబుళ్లు 5,273
* 4,816 టీఎస్ఎస్పీ (పురుషులు)
* 485 టీఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పోస్టులు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..