సగం సంపదను డొనేట్ చేసిన యూఏఈ బిజినెస్మెన్
- June 01, 2018యూఏఈకి చెందిన ముగ్గురు హై ప్రొఫైల్ బిజినెస్మెన్, అలాగే 14 మంది ఫిలాంత్రపిస్ట్స్ తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. బిల్ మరియు మిలిందా గేట్స్, వార్నర్ బఫెట్ 'గివింగ్ ప్లెడ్జ్' పేరుతో భారీ డొనేషన్లకు తెరలేపారు. ఈ నేపథ్యంలో వారు చూపిన బాటలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే యూఏఈకి చెందిన వ్యాపారవేత్త, క్రిసెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ, క్రిసెంట్ పెట్రోలియం ప్రెసిడెంట్, బద్ర్ జాఫ్ర్, ఎన్ఎంసి హెల్త్ అండ్ యూఏఈ ఎక్స్ఛేంజ్ ఫౌండర్ బిఆర్ శెట్టి, విపిఎస్ హెల్త్ కేర్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ షంవీర్ వయాలి తదితరులు ఈ డొనేషన్ క్యాంప్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇతరుల జీవితాల్లో ఆనందం చూడగలగడమే నిజమైన విజయరహస్యమని ఈ ప్రముఖులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం