జిమ్ మాటిస్తో ప్రధాని మోడీ భేటి
- June 01, 2018సింగపూర్:ప్రధాని నరేంద్రమోడీ శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్తో సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం పసిఫిక్ కమాండ్ పేరును ఇండో- పసిఫిక్ కమాండ్గా మార్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలో భాగంగా గురువారం సింగపూర్ చేరుకున్న ఆయన మాటిస్తో రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు నేతలు పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై, భద్రతా సమస్యలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. షాంగ్రీ-లా డైలాగ్ వార్షిక సభలో ప్రసంగించిన అనంతరం మోడీ ఆయనతో సమావేశమైనట్లు తెలిపారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు