దోహా:రెడ్ పామ్ వీవిల్పై మినిస్ట్రీ వార్నింగ్
- June 04, 2018దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్, రెడ్ పామ్ వీవిల్పై ఖతార్ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎర్రని రంగులో వుండే ఈ పురుగు ఎవరికైనా కన్పిస్తే వెంటనే, అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ప్లాంట్ క్వారంటీన్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించాలని మినిస్ట్రీ సూచించింది. రెడ్ పామ్ వీవిల్ లార్వా, పామ్ ట్రీస్ ట్రంక్స్లోకి చొచ్చుకుపోతాయి. మీటరు దూరం వరకు ఇవి వ్యాపిస్తాయి. తద్వారా పామ్ ట్రీస్ బలహీనమై, నేల కూలిపోతాయి. కోకనట్ పామ్, డేట్ పామ్, ఆయిల్ పామ్లకు ఈ పురుగు కారణంగా విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. ఎరుపు రంగులో వుండే ఈ పురుగుపై నల్లని మచ్చలు వుంటాయి. 2.5 సెంటీ మీటర్ల పొడవు, 1.2 సెంటీమీటర్ల వెడల్పు వుంటాయివి.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు