దోహా:రెడ్ పామ్ వీవిల్పై మినిస్ట్రీ వార్నింగ్
- June 04, 2018
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్, రెడ్ పామ్ వీవిల్పై ఖతార్ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎర్రని రంగులో వుండే ఈ పురుగు ఎవరికైనా కన్పిస్తే వెంటనే, అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ప్లాంట్ క్వారంటీన్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించాలని మినిస్ట్రీ సూచించింది. రెడ్ పామ్ వీవిల్ లార్వా, పామ్ ట్రీస్ ట్రంక్స్లోకి చొచ్చుకుపోతాయి. మీటరు దూరం వరకు ఇవి వ్యాపిస్తాయి. తద్వారా పామ్ ట్రీస్ బలహీనమై, నేల కూలిపోతాయి. కోకనట్ పామ్, డేట్ పామ్, ఆయిల్ పామ్లకు ఈ పురుగు కారణంగా విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. ఎరుపు రంగులో వుండే ఈ పురుగుపై నల్లని మచ్చలు వుంటాయి. 2.5 సెంటీ మీటర్ల పొడవు, 1.2 సెంటీమీటర్ల వెడల్పు వుంటాయివి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







