అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందుకు హాజరుకానున్న ఏపీ సీఎం
- December 09, 2015
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందుకు ఆయన హాజరుకానున్నారు. కేంద్ర పర్యాటక, వ్యవసాయ శాఖ మంత్రులతో భేటీ అవుతారు. సాయంత్రం ఏపీ భవన్లో ఫ్యాక్స్ కాన్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







