విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్..
- June 06, 2018
ప్రముఖ ఎయిర్లైన్స్ గోఎయిర్ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ రేపటితో ముగియనుంది.. 'మాన్సూన్ సేల్' లో భాగంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. గోఎయిర్ సంస్థ. రూ..1,299 రూపాయల ధరతో వన్వే టికెట్ను ఆఫర్ చేస్తున్నట్టు గోఎయిర్ ప్రకటించింది. ఈ టికెట్ల అమ్మకం సోమవారం ప్రారంభం కాగా గురువారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. టికెట్ బుక్ చేసుకున్న వారు జూన్ 24 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు హైదరాబాద్, అహ్మదాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, పట్నా, పుణె, శ్రీనగర్ వంటి నగరాలకు గోఎయిర్ సంస్థ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







