విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్..
- June 06, 2018
ప్రముఖ ఎయిర్లైన్స్ గోఎయిర్ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ రేపటితో ముగియనుంది.. 'మాన్సూన్ సేల్' లో భాగంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. గోఎయిర్ సంస్థ. రూ..1,299 రూపాయల ధరతో వన్వే టికెట్ను ఆఫర్ చేస్తున్నట్టు గోఎయిర్ ప్రకటించింది. ఈ టికెట్ల అమ్మకం సోమవారం ప్రారంభం కాగా గురువారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. టికెట్ బుక్ చేసుకున్న వారు జూన్ 24 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు హైదరాబాద్, అహ్మదాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, పట్నా, పుణె, శ్రీనగర్ వంటి నగరాలకు గోఎయిర్ సంస్థ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







