తలైవా అభిమానులకు శుభవార్త...!
- June 08, 2018
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా గురువారం 'కాలా' విడుదల కాగా, రజనీ మాత్రం ఎప్పటిలాగే అభిమానులకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చే పని కోసమే ఆయన దూరమయ్యారు. రజనీ హీరోగా కార్తిక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారం డార్జిలింగ్లో ప్రారంభమైంది. నిరాడంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యుల సమక్షంలో తొలి షాట్కు క్లాప్ కొట్టారు. ఇందులో రజనీతోపాటు విజయ్ సేతుపతి, బాబీసింహా, సిమ్రాన్, మేఘ ఆకాష్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









