తలైవా అభిమానులకు శుభవార్త...!
- June 08, 2018
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా గురువారం 'కాలా' విడుదల కాగా, రజనీ మాత్రం ఎప్పటిలాగే అభిమానులకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చే పని కోసమే ఆయన దూరమయ్యారు. రజనీ హీరోగా కార్తిక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారం డార్జిలింగ్లో ప్రారంభమైంది. నిరాడంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యుల సమక్షంలో తొలి షాట్కు క్లాప్ కొట్టారు. ఇందులో రజనీతోపాటు విజయ్ సేతుపతి, బాబీసింహా, సిమ్రాన్, మేఘ ఆకాష్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







