బహ్రెయిన్:వాటర్ గార్డెన్ రినోవేషన్ ఫస్ట్ ఫేజ్ పూర్తి
- June 12, 2018
బహ్రెయిన్:క్యాపిటల్లో ప్రముఖ పార్క్ రినోవేషన్కి సంబంధించి తొలి ఫేజ్ పూర్తయ్యింది. సెకెండ్ ఫేజ్ వర్క్ త్వరలో ప్రారంభం కానుంది. క్యాపిటల్ సెక్రెటేరియట్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ మజెన్ అల్ ఉమ్రాన్ మాట్లాడుతూ, రినోవేషన్ కోసం మొత్తం 3.3 మిలియన్ బహ్రెయినీ దినార్స్ కేటాయించడం జరిగిందనీ, 296,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేశామనీ, పాత నిర్మాణాల్ని పూర్తిగా కూల్చి, కొత్త నిర్మాణాల్ని చేపడుతున్నామని తెలిపారు. సెకెండ్ ఫేజ్కి సంబంధించిన టెండరింగ్ పనులు జరగాల్సి వుందనీ, 2019 మధ్య నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతానికి 30 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







