'బిఎస్ఎన్ఎల్' బంపర్ ఆఫర్..
- June 14, 2018
ఫిఫా వరల్డ్ కప్ సందర్బంగా మ్యాచ్ లను ఆస్వాదించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'ఫిఫా వరల్డ్ కప్ ఎస్టీవి రూ.149'తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 4GB డేటా అందనున్నట్టు తెలిపింది. దీనికి 28 రోజుల కాలపరిమితి ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్ ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో వర్తించవని తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..