ఇ-సర్వీసుల్లో అంతరాయం
- June 15, 2018
బహ్రెయిన్ కింగ్డమ్లో సాంకేతిక సమస్యల కారణంగా ఇ-గవర్నమెంట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. గత మూడు రోజులుగా సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బహ్రెయినీ పౌరుడు అబ్దుల్ అజీజ్ అహ్మద్ చెప్పారు. కొన్ని సర్వీసులు అసలు యాక్సెస్ కావడంలేదనీ, మరికొన్ని లాగిన్ తర్వాత సమస్యలకు గురవుతున్నాయని ఆయన చెప్పారు. యాహ్యా అనే మరో సిటిజన్ మాట్లాడుతూ, మాన్యువల్గా చేసుకుంటే తక్కువ సమయంలోనే పని పూర్తయ్యేదనీ, ఆన్లైన్ ద్వారా చేయాల్సి రావడంతో సమస్య తీవ్రంగా మారిందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఛానెల్స్ని అప్డేట్ చేస్తున్నామనీ, ఈ క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు చింతిస్తున్నామని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతి త్వరలోనే ఈ సర్వీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







