బహ్రెయిన్: 55 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- June 15, 2018
బహ్రెయిన్: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, 155 మంది ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు. దీనికి సంబంధించి రాయల్ డిక్రీని విడుదల చేయడం జరిగింది. ఈద్ అల్ ఫితర్ నేపథ్యంలో ఈ శుభవార్తను అందించారు కింగ్. తమ తప్పుల్ని సరిదిద్దుకుని, సాధారణ పౌరుల్లా జీవనం గడపడంతోపాటుగా, బహ్రెయిన్ అభివృద్ధిలో పాల్గొనేందుకు వీలుగా ఖైదీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..