బహ్రెయిన్: 55 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- June 15, 2018బహ్రెయిన్: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, 155 మంది ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు. దీనికి సంబంధించి రాయల్ డిక్రీని విడుదల చేయడం జరిగింది. ఈద్ అల్ ఫితర్ నేపథ్యంలో ఈ శుభవార్తను అందించారు కింగ్. తమ తప్పుల్ని సరిదిద్దుకుని, సాధారణ పౌరుల్లా జీవనం గడపడంతోపాటుగా, బహ్రెయిన్ అభివృద్ధిలో పాల్గొనేందుకు వీలుగా ఖైదీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా