బహ్రెయిన్‌: 55 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- June 15, 2018 , by Maagulf
బహ్రెయిన్‌: 55 మంది ఖైదీలకు క్షమాభిక్ష

బహ్రెయిన్‌: కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా, 155 మంది ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు. దీనికి సంబంధించి రాయల్‌ డిక్రీని విడుదల చేయడం జరిగింది. ఈద్‌ అల్‌ ఫితర్‌ నేపథ్యంలో ఈ శుభవార్తను అందించారు కింగ్‌. తమ తప్పుల్ని సరిదిద్దుకుని, సాధారణ పౌరుల్లా జీవనం గడపడంతోపాటుగా, బహ్రెయిన్‌ అభివృద్ధిలో పాల్గొనేందుకు వీలుగా ఖైదీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com