బహ్రెయిన్: 55 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- June 15, 2018
బహ్రెయిన్: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, 155 మంది ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు. దీనికి సంబంధించి రాయల్ డిక్రీని విడుదల చేయడం జరిగింది. ఈద్ అల్ ఫితర్ నేపథ్యంలో ఈ శుభవార్తను అందించారు కింగ్. తమ తప్పుల్ని సరిదిద్దుకుని, సాధారణ పౌరుల్లా జీవనం గడపడంతోపాటుగా, బహ్రెయిన్ అభివృద్ధిలో పాల్గొనేందుకు వీలుగా ఖైదీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







