డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన..
- December 10, 2015
నగరంలో బేగంపేటలోని రసూల్పురలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ పనులకు తెలంగాణ మంత్రులు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మొహమద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వీటితో పాటు సూరారం చెరువు, గుర్రంచెరువు అభివృద్ధి పనులకు, రక్షాపురంలో మోడల్ మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఈ నెల 15 తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ముందుగానే అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపనలు చేపట్టింది.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







