తెలంగాణ రాష్ట్రంలోమళ్లీ పెరిగిన ఎండల తీవ్రత
- June 16, 2018హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కొద్దిగా నెమ్మదించడంతో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. ఈ రోజు సైతం ఎండల తీవ్రత ఉంటుంది. ఉత్తర బీహార్ నుంచి తెలంగాణ వరకు జార్ఖండ్, ఒడిశా, దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, హన్మకొండల్లో 38.5 డిగ్రీలు, నల్లగొండ, భద్రాచలంలో 38, హైదరాబాద్లో 36.9 డిగ్రీలు, ఖమ్మంలో 39,రామగుండంలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది.
తాజా వార్తలు
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్