యూఏఈ పెడెస్ట్రియన్ బ్రిడ్జిపై వ్యక్తి ఆత్మహత్య
- June 17, 2018
అబుదాబీ:అబుదాబీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ ఫుట్ బ్రిడ్జిపై ఉరేసుకున్నాడు ఓ వ్యక్తి. అతన్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. సమాచారం అందుకోగానే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 11.19 నిమిషాల సమయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి ఈ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందింది. ఎయిర్ పోర్ట్ రోడ్లోని ఫుట్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..