యూఏఈ పెడెస్ట్రియన్ బ్రిడ్జిపై వ్యక్తి ఆత్మహత్య
- June 17, 2018
అబుదాబీ:అబుదాబీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ ఫుట్ బ్రిడ్జిపై ఉరేసుకున్నాడు ఓ వ్యక్తి. అతన్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. సమాచారం అందుకోగానే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 11.19 నిమిషాల సమయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి ఈ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందింది. ఎయిర్ పోర్ట్ రోడ్లోని ఫుట్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!