రెస్టారెంట్పై మహిళ ఫిర్యాదు: చర్యలకు ఆదేశించిన రూలర్
- June 21, 2018
షార్జా:షార్జా రూలర్, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఓ మహిళ రెస్టారెంట్పై చేసిన ఫిర్యాదుపై స్పందించారు. ఓ రెస్టారెంట్ నుంచి వస్తున్న శబ్దాల కారణంగా తమ జీవనానికి ఇబ్బందికరంగా మారిందని ఆ మహిళ ఫిర్యాదు చేయగా, షేక్ సుల్తాన్ స్పందించి, తగిన చర్యలు ఈసుకోవాల్సిందిగా సంబంధిత అధికార వర్గాలను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే షార్జా మునిసిపాలిటీ, సంబంధిత రెస్టారెంట్ యజమానిని పిలిచి, శబ్ద తీవ్రత తగ్గేలా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







