రెస్టారెంట్పై మహిళ ఫిర్యాదు: చర్యలకు ఆదేశించిన రూలర్
- June 21, 2018
షార్జా:షార్జా రూలర్, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఓ మహిళ రెస్టారెంట్పై చేసిన ఫిర్యాదుపై స్పందించారు. ఓ రెస్టారెంట్ నుంచి వస్తున్న శబ్దాల కారణంగా తమ జీవనానికి ఇబ్బందికరంగా మారిందని ఆ మహిళ ఫిర్యాదు చేయగా, షేక్ సుల్తాన్ స్పందించి, తగిన చర్యలు ఈసుకోవాల్సిందిగా సంబంధిత అధికార వర్గాలను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే షార్జా మునిసిపాలిటీ, సంబంధిత రెస్టారెంట్ యజమానిని పిలిచి, శబ్ద తీవ్రత తగ్గేలా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







