రెస్టారెంట్పై మహిళ ఫిర్యాదు: చర్యలకు ఆదేశించిన రూలర్
- June 21, 2018
షార్జా:షార్జా రూలర్, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఓ మహిళ రెస్టారెంట్పై చేసిన ఫిర్యాదుపై స్పందించారు. ఓ రెస్టారెంట్ నుంచి వస్తున్న శబ్దాల కారణంగా తమ జీవనానికి ఇబ్బందికరంగా మారిందని ఆ మహిళ ఫిర్యాదు చేయగా, షేక్ సుల్తాన్ స్పందించి, తగిన చర్యలు ఈసుకోవాల్సిందిగా సంబంధిత అధికార వర్గాలను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే షార్జా మునిసిపాలిటీ, సంబంధిత రెస్టారెంట్ యజమానిని పిలిచి, శబ్ద తీవ్రత తగ్గేలా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..