పాక్ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా!
- June 23, 2018
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీలో పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్ ను 4-0 గోల్స్ తేడాతో భారత్ ఓడించింది. గోల్స్ మీద గోల్స్ చేస్తూ ప్రత్యర్థి పాక్ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులనీరు తాగించారు భారత క్రీడాకారులు. ప్రపంచంలో మేటి ఆరు జట్లు బరిలో దిగే ఛాంపియన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్లో గెలిచిన భారత్.. ప్రత్యర్థి పాకిస్థాన్ కు తమ సత్తా చూపించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







