పాక్ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా!
- June 23, 2018
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీలో పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్ ను 4-0 గోల్స్ తేడాతో భారత్ ఓడించింది. గోల్స్ మీద గోల్స్ చేస్తూ ప్రత్యర్థి పాక్ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులనీరు తాగించారు భారత క్రీడాకారులు. ప్రపంచంలో మేటి ఆరు జట్లు బరిలో దిగే ఛాంపియన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్లో గెలిచిన భారత్.. ప్రత్యర్థి పాకిస్థాన్ కు తమ సత్తా చూపించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







