కూర్చుని నీరు త్రాగితే ఆరోగ్యానికి మంచిది.!
- June 24, 2018
నీరు త్రాగేటప్పుడు కూర్చుని త్రాగాలి. ఇలా చేస్తే శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు, కండరాలకు నీరు సమంగా అందుతుంది. నీళ్లను కూర్చుని త్రాగడం వలన మూత్రపిండాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. నిలబడి త్రాగినపుడు ఎక్కువా శాతం నీరు ఎముకలకు చేరిపోయ అనారోగ్యానికి గురికాన్నురని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే నీటిని ఒకేసారి మెుత్తంగా త్రాగడం మంచిది కాదు. గోరువెచ్చని నీటిని అప్పుడప్పుడు త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. చల్లని నీరు త్రాగడం వలన జీర్ణక్రియ, రక్తప్రసరణ వ్యవస్థల పనితీరు మందగిస్తుంది. అలాకాకుండా కాస్త వేడిగా ఉన్ననీరు లేదా గోరువెచ్చగా ఉండే నీరు తీసుకుంటే రక్తనాళాల శుద్ధి, శరీరంలోని కొవ్వు పదార్థాలు తొలగిపోయేందుకు దోహదపడుతాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







