ఇంటర్నేషనల్ యోగా డే లో పాల్గొన్న 500 మంది
- June 24, 2018మస్కట్: ఇండియన్ ఎంబసీ, మస్కట్లో నిర్వహించిన గ్రాండ్ యోగా సెషన్లో 5000 మందికి పైగా ఔత్సాహికులు పల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ ఈవెంట్ని నిర్వహఙంచారు. ఈ యోగా వేడుకలో ఇండియన్స్, ఇతర వలసదారులు, డిప్లమాటిక్ కార్ప్స్, స్టూడెంట్స్, పౌరులు పాల్గొన్నారు. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఈవెంట్ జరిగింది. 80 ఏళ్ళ వయసు దాటినవారూ, చిన్న పిల్లలు సైతం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గమనార్హం. ఒమన్ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్, అలాగే ఆ సంస్థకు చెందిన 27 లింగ్విస్టిక్ వింగ్స్, ఇండియన్ స్కూల్స్ మస్కట్, 16 యోగా ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా యోగా మ్యాట్స్, టీ షర్ట్లను ఇండియన్ ఎంటర్ప్రైజెస్ కొన్ని అందించాయి. 2015 నుంచి ఇండియన్ ఎంబసీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్ని నిర్వహిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?