మస్కట్: బావిలో పడ్డ వలస కార్మికుడికి తీవ్రగాయాలు
- June 26, 2018
మస్కట్: ఓ వలస కార్మికుడు బావిలో పడి తీవ్రగాయాల పాలైన ఘటన అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ ఆఫ్ మనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందగానే, పిఎసిడిఎ వాటర్ రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆసియా జాతీయుడైన వలస కార్మికుడ్ని బావి నుంచి వెలుపలికి తీశారు. గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా వుండడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







