49 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు
- June 26, 2018
మస్కట్: సుల్తానేట్లో కర్న్ అలామ్ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. అత్యధికంగా 48.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ ప్రాంతంలో నమోదయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) పేర్కొంది. అలాగే ఫహుద్లో 48.4 డిగ్రీలుగానూ, ఇబ్రిలో 48.3గానూ, ముదైబిలో 47.9 డిగ్రీలుగానూ, కసబ్లో 47.7 డిగ్రీలుగానూ కాబిల్లో 46.6 డిగ్రీలుగానూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా వుంటే, ఒమన్లోనే చల్లని ప్రాంతంగా కైరూన్ హ్రితి చోటు దక్కించుకుంది. ఇక్కడ మినిమమ్ టెంపరేచర్ 20.0 డిగ్రీలు. ఇదిలా వుంటే, వర్ష సూచన నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ కొనసాగుతోంది. వుస్తా, దఖ్లియా, దహిరాప్రాంతాల్లో డస్ట్ స్టార్మ్ కన్పించాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







