49 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు
- June 26, 2018మస్కట్: సుల్తానేట్లో కర్న్ అలామ్ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. అత్యధికంగా 48.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ ప్రాంతంలో నమోదయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) పేర్కొంది. అలాగే ఫహుద్లో 48.4 డిగ్రీలుగానూ, ఇబ్రిలో 48.3గానూ, ముదైబిలో 47.9 డిగ్రీలుగానూ, కసబ్లో 47.7 డిగ్రీలుగానూ కాబిల్లో 46.6 డిగ్రీలుగానూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా వుంటే, ఒమన్లోనే చల్లని ప్రాంతంగా కైరూన్ హ్రితి చోటు దక్కించుకుంది. ఇక్కడ మినిమమ్ టెంపరేచర్ 20.0 డిగ్రీలు. ఇదిలా వుంటే, వర్ష సూచన నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ కొనసాగుతోంది. వుస్తా, దఖ్లియా, దహిరాప్రాంతాల్లో డస్ట్ స్టార్మ్ కన్పించాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ