49 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు
- June 26, 2018మస్కట్: సుల్తానేట్లో కర్న్ అలామ్ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. అత్యధికంగా 48.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ ప్రాంతంలో నమోదయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) పేర్కొంది. అలాగే ఫహుద్లో 48.4 డిగ్రీలుగానూ, ఇబ్రిలో 48.3గానూ, ముదైబిలో 47.9 డిగ్రీలుగానూ, కసబ్లో 47.7 డిగ్రీలుగానూ కాబిల్లో 46.6 డిగ్రీలుగానూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా వుంటే, ఒమన్లోనే చల్లని ప్రాంతంగా కైరూన్ హ్రితి చోటు దక్కించుకుంది. ఇక్కడ మినిమమ్ టెంపరేచర్ 20.0 డిగ్రీలు. ఇదిలా వుంటే, వర్ష సూచన నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ కొనసాగుతోంది. వుస్తా, దఖ్లియా, దహిరాప్రాంతాల్లో డస్ట్ స్టార్మ్ కన్పించాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్