ముంబయిలో కూలిన చార్టర్డ్ విమానం, 5 మృతి
- June 28, 2018
ముంబయిలోని ఘాట్కోపర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని చార్టర్డ్ విమానం ఢీకొట్టింది. ప్రమాద వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు, అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నాయి. బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ శాఖ దీనిని ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో సుమారు ఐదుగురు చనిపోయినట్టు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో చెప్పారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..