జులై 7న సాయి శ్రీనివాస్ సాక్ష్యం ఆడియో రిలీజ్ వేడుక
- June 29, 2018
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ క్రేజీ యాక్షన్ చిత్రాన్ని జులై 20వ తేదిన విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో జులై 7వ తేదిన నిర్వహించనున్నారు.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు..
ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్కుమార్, మీనా, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, లావణ్య తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఆర్థర్ ఎ.విల్సన్, మాటలు సాయిమాధవ్ బుర్రా, సంగీతం హర్షవర్థన్.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







