జులై 7న సాయి శ్రీనివాస్ సాక్ష్యం ఆడియో రిలీజ్ వేడుక
- June 29, 2018
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ క్రేజీ యాక్షన్ చిత్రాన్ని జులై 20వ తేదిన విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో జులై 7వ తేదిన నిర్వహించనున్నారు.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు..
ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్కుమార్, మీనా, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, లావణ్య తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఆర్థర్ ఎ.విల్సన్, మాటలు సాయిమాధవ్ బుర్రా, సంగీతం హర్షవర్థన్.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







