తిండి దొరకని దేశం... మట్టి రొట్టెలు తింటూ కడుపునింపుకుంటున్న..
- June 30, 2018ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనవి పేదరికం, ఆర్థిక అసమానతలు. ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగినవి. ఒక సమస్య మరో సమస్యను సృష్టిస్తూ సమస్యల తీవ్రతను పేంచుతూనే ఉన్నాయి. నాసా అంతరిక్షంలో భూమికి ప్రత్యామ్నాయంగా సకల సౌకర్యాలు ఉన్న మరో గ్రహం కొసం వెతుకుతుంటే మట్టితో చేసిన రొట్టెలను తినే దుర్భుర పేదరికాన్ని అనుభవిస్తోంది ఓ దేశం. ఆఫ్రికాలోని హైతీ దేశంలో పేద ప్రజలు మెత్తటి మట్టితో చేసిన రొట్టెలను తింటూ జీవనం సాగిస్తున్నారు. హైతి ప్రజల దీన స్థితికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై ప్రముఖ క్రికేటర్ వీరేందర్ సెహ్వాగ్ స్సందించారు. ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ "అన్నం ఎంత విలువైందో ఇలాంటి ప్రజల ధిన స్థితిని చూసి అయిన తెలుసుకోవాలి. దరిద్రావస్థలో మట్టి పెంకులు తింటూ కడుపునింపుకుంటున్న వారిని చూసి మీరు వృథాచేసే తిండి ఎంత ముఖ్యమైందో తేలుసుకోవాలి. వృథాచేసిన ఆహారాన్ని ఇకనైన సమీపంలోని రోటీ బ్యాంకులకు అందజేయండి’ అంటూ సందేశాన్ని ఇచ్చారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు