తిండి దొరకని దేశం... మట్టి రొట్టెలు తింటూ కడుపునింపుకుంటున్న..
- June 30, 2018
ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనవి పేదరికం, ఆర్థిక అసమానతలు. ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగినవి. ఒక సమస్య మరో సమస్యను సృష్టిస్తూ సమస్యల తీవ్రతను పేంచుతూనే ఉన్నాయి. నాసా అంతరిక్షంలో భూమికి ప్రత్యామ్నాయంగా సకల సౌకర్యాలు ఉన్న మరో గ్రహం కొసం వెతుకుతుంటే మట్టితో చేసిన రొట్టెలను తినే దుర్భుర పేదరికాన్ని అనుభవిస్తోంది ఓ దేశం. ఆఫ్రికాలోని హైతీ దేశంలో పేద ప్రజలు మెత్తటి మట్టితో చేసిన రొట్టెలను తింటూ జీవనం సాగిస్తున్నారు. హైతి ప్రజల దీన స్థితికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై ప్రముఖ క్రికేటర్ వీరేందర్ సెహ్వాగ్ స్సందించారు. ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ "అన్నం ఎంత విలువైందో ఇలాంటి ప్రజల ధిన స్థితిని చూసి అయిన తెలుసుకోవాలి. దరిద్రావస్థలో మట్టి పెంకులు తింటూ కడుపునింపుకుంటున్న వారిని చూసి మీరు వృథాచేసే తిండి ఎంత ముఖ్యమైందో తేలుసుకోవాలి. వృథాచేసిన ఆహారాన్ని ఇకనైన సమీపంలోని రోటీ బ్యాంకులకు అందజేయండి’ అంటూ సందేశాన్ని ఇచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







