విదేశీ చదువులకు విమాన ప్రయాణ చార్జీలు
- July 04, 2018
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతు కుటుంబం పిల్లలు చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి రాజ్ బహుదూర్ వెంకటరాంరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విమాన ప్రయాణ చార్జీలను అందించనున్నట్లు తెలిపారు. చెల్లించిన విమాన చార్జీలను 3 సం వత్సరాల తర్వాత ఎలాంటి అదనపు రుసుం లేకుండా తిరిగి ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు www.rbv rres.comలో లభించే ఫారంను పూర్తి చేసి అబిడ్స్లోని ఆర్బీవీఆర్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో ఈనెల 28వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు ఈనెల 30వ తేదీన ఉద యం 11గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







