విదేశీ చదువులకు విమాన ప్రయాణ చార్జీలు
- July 04, 2018
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతు కుటుంబం పిల్లలు చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి రాజ్ బహుదూర్ వెంకటరాంరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విమాన ప్రయాణ చార్జీలను అందించనున్నట్లు తెలిపారు. చెల్లించిన విమాన చార్జీలను 3 సం వత్సరాల తర్వాత ఎలాంటి అదనపు రుసుం లేకుండా తిరిగి ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు www.rbv rres.comలో లభించే ఫారంను పూర్తి చేసి అబిడ్స్లోని ఆర్బీవీఆర్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో ఈనెల 28వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు ఈనెల 30వ తేదీన ఉద యం 11గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







