వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర' టీజర్ విడుదల తేదీ ఖరారు!
- July 04, 2018
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతుండడం, మరో వైపు వైఎస్ఆర్ బయో పిక్ వస్తుండడంతో సినీ రాజకీయా వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల కేసీఆర్ బయోపిక్ చిత్రం కూడా ప్రారంభం అయింది.
ఇదిలా ఉండగా యాత్ర చిత్రాన్ని కేవలం ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు. వైఎస్ ఆర్ జయంతి జులై 8 న యాత్ర చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు, రావు రమేష్, అనసూయ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. వైఎస్ఆర్ జీవితంలో చోటు చేసుకున్న కెలక ఘట్టాలు, ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనం తదితర అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..