జనవరి 1 నుంచి 466,000 మందిని ఎట్రాక్ట్ చేసిన దుబాయ్ ఫ్రేమ్
- July 06, 2018
దుబాయ్ ఫ్రేమ్కి జనవరి 1 నుంచి ఇప్పటిదాకా వచ్చిన విజిటర్స్ సంఖ్య 466,000కి పైగానే వుందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. బుధవారం ఈ ఎట్రాక్షన్ కోసం కొత్తగా ఇ-టికెటింగ్ సిస్టమ్ని లాంఛ్ చేశారు. విజిటర్స్ తమ విజిట్ వీసా ఆధారంగా దుబాయ్ ఫ్రేమ్ని తిలకించేందుకు డేట్, టైమ్ ఎంచుకోవచ్చని, స్మార్ట్ ఫోన్ యాప్ ఇందుకు ఉపకరిస్తుందని అధికారులు వివరించారు. అవార్డ్ విన్నింగ్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో డోనిస్ డిజైన్ చేసిన ఈ స్ట్రక్చర్ ప్రపంచ వ్యాప్తంగా తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. జబెల్ పార్క్లో ఈ దుబాయ్ ఫ్రేమ్ని ఏర్పాటు చేశారు. లామినేటెడ్ గ్లాస్తో 2,900 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని నిర్మించారు. ఏడాదికి 2 మిలియన్పైగా విజిటర్స్ వస్తారని ముందుగా అంచనా వేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







