హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన వ్యక్తులు వీరే..
- July 11, 2018
హైదరాబాద్ పోలీసులు చివరిసారిగా 2014లో నగర బహిష్కరణ విధించారు. ప్రముఖ రౌడీ షీటర్ మహ్మద్ జబీర్ను 2014లో పోలీసులు నగరం నుంచి బహిష్కరించారు. అంతకుముందు ఆర్థిక నేరాలతో పాటు, మత సమారస్యాన్ని దెబ్బతీస్తున్నారనే వివిధ కారణాలతో యూసుఫ్ అలియాస్ జంగ్లీ యూసఫ్, మహ్మద్ కైసర్, లేడీ డాన్ ఫరాహ్ ఫాతిమలకు నగర బహిష్కరణ విధించారు. తాజాగా కత్తి మహేష్, స్వామిజీ పరిపూర్ణానందను బహిష్కరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..