హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన వ్యక్తులు వీరే..
- July 11, 2018
హైదరాబాద్ పోలీసులు చివరిసారిగా 2014లో నగర బహిష్కరణ విధించారు. ప్రముఖ రౌడీ షీటర్ మహ్మద్ జబీర్ను 2014లో పోలీసులు నగరం నుంచి బహిష్కరించారు. అంతకుముందు ఆర్థిక నేరాలతో పాటు, మత సమారస్యాన్ని దెబ్బతీస్తున్నారనే వివిధ కారణాలతో యూసుఫ్ అలియాస్ జంగ్లీ యూసఫ్, మహ్మద్ కైసర్, లేడీ డాన్ ఫరాహ్ ఫాతిమలకు నగర బహిష్కరణ విధించారు. తాజాగా కత్తి మహేష్, స్వామిజీ పరిపూర్ణానందను బహిష్కరించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







