నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశంగా 'నైజీరియా'
- July 11, 2018భారతదేశానికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న అపప్రధ తొలగిపోయింది. ప్రపంచంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని నైజీరియా ఆక్రమించింది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది నిరుపేదలున్న దేశంగా నైజీరియా నిలిచింది. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేకుండా రోజుకు కేవలం 1.9 డాలర్ల కంటే తక్కువ మొత్తంతో జీవనం సాగించే వారిని నిరుపేదలుగా గుర్తిస్తారు. వరల్డ్ పావర్టీ క్లాక్ ఆధారంగా బ్రూకింగ్స్ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 7.06 కోట్ల మంది నిరుపేదలున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్