మ్యూజియంగా మారనున్న థాయ్ గుహ
- July 12, 2018థాయ్ గుహ.. ఇది ఒకప్పుడు కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ప్రపంచ వ్యాప్తంగా థాయ్ గుహ గురించి తెలిసిపోయింది. గుహలో చిక్కుకున్న 12 మంది ఫుట్బాల్ ప్లేయర్స్, వాళ్ల కోచ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గుహను మ్యూజియంగా మలచబోతున్నారన్న వార్త మరింత ఆసక్తి రేపుతున్నది. ఈ థామ్ లువాంగ్ గుహలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరిస్తూ మ్యూజియంలో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు