అరుణ గ్రహంపై తొలి అడుగు పెట్టనున్న మహిళ
- July 12, 2018
అమెరికా బాలిక అలెసా కార్సన్(17) అరుణ గ్రహంపై కాలు మోపబోయే తొలి మహిళ కానుంది. ఆమెకు 32 ఏళ్ళ వయసు వచ్చాక 2033లో వెళ్ళనుంది. ఇందు కోసం కార్సన్ నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్వాటర్ సర్వైవల్లో ప్రాథమిక శిక్షణ తీసుకుంటోంది. ఇప్పుడామె 'బ్లూ బెర్రీ' అనే కోడ్నేమ్తో కొనసాగుతోంది. చిన్నతనం నుంచే నాసా అంతరిక్ష కేంద్రాలను సందర్శించడం అలవాటుగా మార్చుకున్న అలెసా వ్యోమగామిగా అరుణగ్రహం నుంచి తిరిగొచ్చాక, అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిగా కావాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









