అరుణ గ్రహంపై తొలి అడుగు పెట్టనున్న మహిళ
- July 12, 2018
అమెరికా బాలిక అలెసా కార్సన్(17) అరుణ గ్రహంపై కాలు మోపబోయే తొలి మహిళ కానుంది. ఆమెకు 32 ఏళ్ళ వయసు వచ్చాక 2033లో వెళ్ళనుంది. ఇందు కోసం కార్సన్ నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్వాటర్ సర్వైవల్లో ప్రాథమిక శిక్షణ తీసుకుంటోంది. ఇప్పుడామె 'బ్లూ బెర్రీ' అనే కోడ్నేమ్తో కొనసాగుతోంది. చిన్నతనం నుంచే నాసా అంతరిక్ష కేంద్రాలను సందర్శించడం అలవాటుగా మార్చుకున్న అలెసా వ్యోమగామిగా అరుణగ్రహం నుంచి తిరిగొచ్చాక, అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిగా కావాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







