అప్ఘన్ ఆర్మీ ఆపరేషన్..10 మంది పౌరులు మృతి
- July 13, 2018కాబూల్ : తాలిబన్లను మట్టుకరిపించేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లో 10 మంది అప్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అప్ఘన్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు. అజ్మల్ ఒమర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఖోగ్యాని జిల్లాలో నిన్న రాత్రి చేపట్టిన ఆర్మీ ఆపరేషన్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దుకాణాల్లో నిద్రిస్తున్న గుమాస్తాలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆర్మీ ఆపరేషన్లో ముగ్గురు అక్రమ చొరబాటు దారులను అదుపులోకి తీసుకున్నామని మరో ఉన్నతాధికారి అత్తావుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!