సిరియాలో వైమానిక దాడులు
- July 13, 2018
సిరియాలో మరోసారి వైమానిక దాడుల్లో 28 మంది పౌరులు మృతిచెందారు... డీర్ ఇజార్ నగరంపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు వదిలారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉంటున్న స్థావరాలను టార్గెట్ చేసి వైమానిక దాడుల్లో అమాయకులు బలయ్యారు. ఇరాక్ సరిహద్దులోని అల్ సౌసా గ్రామంలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న పౌరులపై వైమానిక దాడి జరిగినట్ల సిరియా అబ్జర్వేటరీ తెలిపింది. అయితే దాడులు చేసింది ఇరాకీ విమానమా లేక అమెరికా సంకీర్ణ దళాలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఇటీవల ఇరాక్ యుద్ధ విమానాలు తూర్పు సిరియాలో దాడులు నిర్వహించాయి... ఇక లోకల్ మీడియా ప్రకారం ఈ దాడుల్లో అమెరికా సంకీర్ణ దళాలే చేశాయని... 30 మంది వరకు మృతిచెందారని పేర్కొంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







