సిరియాలో వైమానిక దాడులు
- July 13, 2018
సిరియాలో మరోసారి వైమానిక దాడుల్లో 28 మంది పౌరులు మృతిచెందారు... డీర్ ఇజార్ నగరంపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు వదిలారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉంటున్న స్థావరాలను టార్గెట్ చేసి వైమానిక దాడుల్లో అమాయకులు బలయ్యారు. ఇరాక్ సరిహద్దులోని అల్ సౌసా గ్రామంలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న పౌరులపై వైమానిక దాడి జరిగినట్ల సిరియా అబ్జర్వేటరీ తెలిపింది. అయితే దాడులు చేసింది ఇరాకీ విమానమా లేక అమెరికా సంకీర్ణ దళాలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఇటీవల ఇరాక్ యుద్ధ విమానాలు తూర్పు సిరియాలో దాడులు నిర్వహించాయి... ఇక లోకల్ మీడియా ప్రకారం ఈ దాడుల్లో అమెరికా సంకీర్ణ దళాలే చేశాయని... 30 మంది వరకు మృతిచెందారని పేర్కొంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







