ఖతార్:రన్వేపై జారిన విమానం.. తప్పిన పెను ప్రమాదం
- July 13, 2018
ఖతార్లోని దోహ నుంచి కొచ్చి వచ్చిన విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 306 మంది ప్రయాణికు ఉన్నారు. ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేపై విమానం జారింది. చాకచక్యంగా వ్యవహరించి విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని ల్యాండ్ చేశారు. వర్షం కారణంగా రన్వే బాగా తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు చెబుతున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







