ఖతార్:రన్వేపై జారిన విమానం.. తప్పిన పెను ప్రమాదం
- July 13, 2018ఖతార్లోని దోహ నుంచి కొచ్చి వచ్చిన విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 306 మంది ప్రయాణికు ఉన్నారు. ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేపై విమానం జారింది. చాకచక్యంగా వ్యవహరించి విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని ల్యాండ్ చేశారు. వర్షం కారణంగా రన్వే బాగా తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు చెబుతున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం