ఖతార్:రన్వేపై జారిన విమానం.. తప్పిన పెను ప్రమాదం
- July 13, 2018
ఖతార్లోని దోహ నుంచి కొచ్చి వచ్చిన విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 306 మంది ప్రయాణికు ఉన్నారు. ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేపై విమానం జారింది. చాకచక్యంగా వ్యవహరించి విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని ల్యాండ్ చేశారు. వర్షం కారణంగా రన్వే బాగా తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు చెబుతున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ









