పాక్ మాజీ ప్రధాని అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి..
- July 13, 2018అవినీతి కేసులో పదేళ్ల శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన కూతురు మరియమ్ని కూడా అరెస్ట్ చేశారు. పనామా పత్రాల కేసులో షరీఫ్కు పదేళ్లు, మరియమ్కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం అర్ధరాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ముందుగా భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి ఇతర ప్రయాణికులను దిగిపొమ్మని.. షరీఫ్, మరియమ్ లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్