9రోజులు పాటు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేత
- July 14, 2018తిరుపతి: తిరుమల టిటిడి పాలకమండలి సమావేశం శనివారం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నామని పాలకమండలి తెలిపింది. మహా సంప్రోక్షణ సందర్భంగా వచ్చే నెల 9 నుంచి 17 వరకు నడకదారి, ఘాట్ రోడ్లలో భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్