రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం
- July 14, 2018మస్కట్: మస్కట్లో ఓ రెస్టారెంట్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రువిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముట్రా విలాయత్లో రువీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్ (మస్కట్ గవర్నరేట్), అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్