బహ్రెయిన్లో రెండు అగ్ని ప్రమాదాలు
- July 15, 2018
బహ్రెయిన్ కింగ్డమ్లో రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మహూజ్లో ఓ అగ్ని ప్రమాం చోటు చేసుకోగా, సల్మాబాద్లో మరో అగ్ని ప్రమాదం జరుగగా, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సివిల్ డిఫెన్స్ సిబ్బంది మంటల్ని ఆర్విబీపేశారు. మహూజ్లోని ట్రాపికానా హోటల్ వద్ద ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. ప్రమాద సమయంలో అక్కడ 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 11 వాహనాలు, 38 మంది సిబ్బందితో కూడిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా మంటల్ని ఆర్పివేయడం జరిగింది. మరో ఘటన సల్మాబాద్లోని లేబర్ క్యాంప్లో జరిగింది. 35 మంది లేబర్స్ నివసిస్తున్న క్యాంప్లో అగ్ని ప్రమాదం జరగగా, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా సివిల్ డిఫెన్స్ మంటల్ని ఆర్పివేసింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







