బహ్రెయిన్లో రెండు అగ్ని ప్రమాదాలు
- July 15, 2018
బహ్రెయిన్ కింగ్డమ్లో రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మహూజ్లో ఓ అగ్ని ప్రమాం చోటు చేసుకోగా, సల్మాబాద్లో మరో అగ్ని ప్రమాదం జరుగగా, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సివిల్ డిఫెన్స్ సిబ్బంది మంటల్ని ఆర్విబీపేశారు. మహూజ్లోని ట్రాపికానా హోటల్ వద్ద ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. ప్రమాద సమయంలో అక్కడ 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 11 వాహనాలు, 38 మంది సిబ్బందితో కూడిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా మంటల్ని ఆర్పివేయడం జరిగింది. మరో ఘటన సల్మాబాద్లోని లేబర్ క్యాంప్లో జరిగింది. 35 మంది లేబర్స్ నివసిస్తున్న క్యాంప్లో అగ్ని ప్రమాదం జరగగా, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా సివిల్ డిఫెన్స్ మంటల్ని ఆర్పివేసింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







