ఒమన్లో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి
- July 17, 2018
మస్కట్:అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి, ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ అండ్ సివిల్ డిఫెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఇద్దరు కుమారులతో సహా తండ్రి ఈ ఘటనలో మృతి చెందగా, బంధువు అయిన మరో బాలిక కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో వ్యక్తి పొగ పీల్చడంతో అస్వస్థతకు గురవగా, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఘటనపై స్పందిస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. మృతి చెందిన వ్యక్తి అరబిక్ ప్రొఫెసర్. అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ హుస్సేని, అరబిక్ లాంగ్వేజ్ టీచర్గా ముసా బిన్ అలి ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







