ఒమన్లో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి
- July 17, 2018
మస్కట్:అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి, ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ అండ్ సివిల్ డిఫెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఇద్దరు కుమారులతో సహా తండ్రి ఈ ఘటనలో మృతి చెందగా, బంధువు అయిన మరో బాలిక కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో వ్యక్తి పొగ పీల్చడంతో అస్వస్థతకు గురవగా, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఘటనపై స్పందిస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. మృతి చెందిన వ్యక్తి అరబిక్ ప్రొఫెసర్. అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ హుస్సేని, అరబిక్ లాంగ్వేజ్ టీచర్గా ముసా బిన్ అలి ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ







