ఇండియా:మార్కెట్లో పతంజలి కూరగాయలు
- July 17, 2018
యోగాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాబా రాందేవ్.. పతంజలి ఉత్పత్తులతో అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చుకున్నారు. ఏ ఇంట్లో చూసినా పతంజలి ప్రోడక్ట్స్ దర్శనమిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో పతంజలి జీన్స్, టీషర్ట్స్ కూడా రాబోతున్నాయి. సిమ్ కార్డులంటూ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా కన్నేసింది పతంజలి సంస్థ. తాజాగా హానికారక ఎరువులు వేసి పండించకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి పండించే కూరగాయలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పతంజలి బఠానీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. మరి కొన్ని కూరగాయలు క్యారెట్, క్యాబేజీ, క్యాలీప్లవర్, మొక్కజొన్న వంటి వాటిని మార్కెట్లోకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు రాందేవ్. ఈ కొత్త వ్యాపారాల విస్తరణ కోసం 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







