89 ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేసిన ఒమన్
- July 19, 2018
మస్కట్: వివిధ దేశాలకు చెందిన మొత్తం 89 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. సుల్తానేట్లోని పలు స్టేట్స్ నుంచి 78 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గత వారం మిలిటరీ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్ సహకారంతో 78మంది చొరబాటుదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి వెల్లడించారు. వీరిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. మరోపక్క 90 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్పై చట్టపరమైన చర్యల్లో భాగంగా డిపోర్టేషన్ చేయబడినట్లు ఆ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









