అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- July 19, 2018మస్కట్:నిజ్వాలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గరు వ్యక్తులు గాయపడ్డారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. గాయపడ్డవారిలో ఇద్దరు ఒమనీయులున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదం మరింత విస్తరించకుండా సివిల్ డిఫెన్స్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా కాలిన గాయాలతో వారు బాధపడుతున్నారు. తక్షణ వైద్య చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది.
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..