ఇండియాలో వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభించిన కువైట్ ఫుడ్ బ్యాంక్
- July 20, 2018
కువైట్: కువైట్ ఫుడ్ బ్యాంక్ (కెఎఫ్బి), ఇండియాలో వాటర్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. వెల్స్ని డిగ్ చేయడం ద్వారా క్లీన్ వాటర్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. నీటి ద్వారా సంక్రమించే అనారోగ్యాలకు చెక్ పెట్టడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. కెఎఫ్బి డైరెక్టర్ జనరల్ అల్ హమార్ మాట్లాడుతూ, ఇండియాలో వెల్స్ని డిగ్ చేసేందుకు డొనేషన్స్ స్వీకరించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పేదలకు తగిన సహాయం అందించే దిశగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రతి వెల్ ఖరీదు 50 కువైటీ దినార్స్ అవుతుందని ఆయన వివరించారు. జెయింట్ అర్టెసియన్ వెల్స్ తవ్వించుకోవడం ఖర్చుతో కూడిన పని అనీ, పేదలకు ఇది కష్టంగా మారిందనీ, ఈ నేపథ్యంలోనే ఈ సేవా కార్యక్రమం చేపడడుతున్నామని కువైట్ ఫుట్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







