ఇండియాలో వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభించిన కువైట్ ఫుడ్ బ్యాంక్
- July 20, 2018
కువైట్: కువైట్ ఫుడ్ బ్యాంక్ (కెఎఫ్బి), ఇండియాలో వాటర్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. వెల్స్ని డిగ్ చేయడం ద్వారా క్లీన్ వాటర్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. నీటి ద్వారా సంక్రమించే అనారోగ్యాలకు చెక్ పెట్టడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. కెఎఫ్బి డైరెక్టర్ జనరల్ అల్ హమార్ మాట్లాడుతూ, ఇండియాలో వెల్స్ని డిగ్ చేసేందుకు డొనేషన్స్ స్వీకరించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పేదలకు తగిన సహాయం అందించే దిశగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రతి వెల్ ఖరీదు 50 కువైటీ దినార్స్ అవుతుందని ఆయన వివరించారు. జెయింట్ అర్టెసియన్ వెల్స్ తవ్వించుకోవడం ఖర్చుతో కూడిన పని అనీ, పేదలకు ఇది కష్టంగా మారిందనీ, ఈ నేపథ్యంలోనే ఈ సేవా కార్యక్రమం చేపడడుతున్నామని కువైట్ ఫుట్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







