3 నెలలుగా కన్పించకుండాపోయిన భారతీయ వలసదారుడు
- July 21, 2018
యూఏఈలో మూడు నెలలుగా భారతీయ వలసదారుడొకరు కన్పించకుండా పోయాడు. బాధిత కుటుంబం అతని ఆచూకీ కోసం తల్లడిల్లుఓతంది. అబుదాబీలో అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి స్మాల్ టైమ్ జాబ్ని ఏడాది కాలంగా చేస్తూ వచ్చాడు. రమదాన్ ప్రారంభానికి ముందు ఆ వ్యక్తి ఆచూకీ లేకుండా పోయాడని అతని సన్నిహితుడు పేర్కొన్నారు. అబ్దుల్ లతీఫ్ తన సోదరుడి భర్త అనీ, మే 16 నుంచి అతని ఆచూకీ కన్పించడంలేదని చెప్పారు లతీఫ్ బంధువు రహీమ్. కేరళలోని కన్పూర్కి చెందిన వ్యక్తి రహీమ్. లతీఫ్ ఆచూకీ కోసం అధికారుల్ని సంప్రదించామనీ, అలాగే ఆసుపత్రుల్లోనూ మార్చురీల్లోనూ వెతికామని అబుదాబీ ఔట్ స్కర్ట్స్లో నివసించే రహీమ్ చెప్పారు. లతీఫ్కి నాలుగేళ్ళ కుమార్తె, భార్య వున్నారని వారంతా అతని ఆచూకీ కోసం కన్నీరు మున్నీరయ్యేలా విలపిస్తున్నారని రహీమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







