పేస్ట్ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రయాణికుడు
- July 22, 2018బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొలంబో నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని దగ్గర్నుంచి 1.12 కిలోల బంగారం, 1.85 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం