గ్రీస్ అడవుల్లో దావానలం
- July 23, 2018
గ్రీస్ దేశ అడవుల్లో చెలరేగిన దావానలం 20 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పని చేస్తున్నారు. రాజధాని ఏథెన్స్ సమీపంలో వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్తున్నారు. ఆచూకీ లేని 10 మంది విదేశీ టూరిస్టుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. దావానలం చాలా భయంకరంగా మారిందని ఫైర్ ఫైటర్లు తెలిపారు. ఏథెన్స్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతి రిసార్ట్లో చాలా మంది బాధితులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అడవి మంటల్లో సుమారు 104 మంది గాయపడ్డారు. ప్రధాని అలెక్సిస్ టిప్రాస్ బోస్నియా పర్యటనను రద్దు చేసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







