మాట నిలబెట్టుకుంటున్న ఉత్తర కొరియా
- July 23, 2018
అమెరికాకు ఇచ్చిన మాట మేరకు ఉత్తర కొరియా పనులు మొదలుపెట్టింది. తమ దేశంలోని రాకెట్ లాంచ్ సైట్ను మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తోంది. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా దీన్ని అంచనా వేస్తున్నారు. సోహే రాకెట్ లాంచ్ స్టేషన్ను ఉత్తర కొరియా ధ్వంసం చేస్తున్నట్లు అమెరికా ఒక అంచనాకు వచ్చింది. జూన్లో ట్రంప్, కిమ్ సమావేశం తర్వాత ఈ చర్యను చేపట్టడం విశేషం. సోహే రాకెట్ స్టేషన్ నుంచి ఉత్తర కొరియా గతంలో అనేక ప్రయోగాలు చేసింది. అయితే ఈ స్టేషన్ నుంచి ఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించినట్లు అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







