1400 మంది విద్యార్ధులకు ప్రయోజనకరంగా రహదారి భద్రత కార్యక్రమం
- December 13, 2015
రహదారి భద్రత కార్యక్రమంలో 1400 మంది విద్యార్ధులకు ప్రయోజనకరంగా మారింది. ఖతర్ లో విద్యార్ధులు ఒకరి నుంచి మరొకరు ఏడాది పొడువునా పాటశాలలో రహదారి భద్రతపై శిక్షణ పొందుతున్నారు. గణాంకాల ప్రకారం స్వతంత్ర ఖతర్ పాటశాలలో పని గంటలను ఎక్కువగా అమలు చేయడంతో అత్యంత విజయాలను నమోదు చేసిన సoవత్సరంగా నమోదైంది. విద్యార్ధులకు రహదారి బద్రత కార్యక్రమంపై అవగాహన పెంచడానికి మరియు ఖతర్ రహదారులపై ప్రమాదకర ప్రవర్తన మార్చేందుకు ఆయిల్ ఖతర్ మరియు ట్రాఫిక్ శాఖ ద్వారా ప్రారంభించింది. 12 నుండి 18 ఏళ్ళ ప్రాయం లోపు విద్యార్ధులే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







